Home » Ladakh
భారత దేశం, చైనా మధ్య రెండు రోజులపాటు సైనిక చర్చలు జరిగాయి. తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి మిగిలిన సమస్యలను ఇక ఆలస్యం లేకుండా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
సియాచిన్ గ్లేసియర్ లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఒక ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు లెహ్ డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నర్ పీఎస్ సిద్ధు ఒక ప్రకటనలో తెలిపింది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని
దెయ్యాలు ఉన్నాయా.. లేవా అనే విషయం పక్కన పెడితే, కొన్నిసార్లు వైరల్ అయ్యే వీడియోల్లో కనిపించే ఆకారాలు దెయ్యాల తరహాలో ఉంటాయి. అయితే చివరికి ఆరా తీస్తే.. అది ఏ చెట్టో, పుట్టో లేదా ఏదో జంతువును చూసో అలా భ్రమ పడ్డామని తేలిపోతుంది. ఈ విషయం పక్కన పెడితే..
అడవి చిరుతకు జేజమ్మలాంటిది.. దీని కంట జంతువు పడితే.. నోటికి చిక్కినట్టే..
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) అమలు చేస్తున్న అజేయ టిబెట్ విధానం (Fortress Tibet policy)ని గట్టిగా తిప్పికొట్టేందుకు
భారత దేశాన్ని శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం అత్యంత కీలక నిర్ణయం
భారత్-చైనా సరిహద్దుల్లో తూర్పు లడఖ్లో చైనా సైన్యం యుద్ధ సన్నద్ధతను ఆ దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని గిల్గిట్-బాల్టిస్థాన్లో ఆ దేశంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
దేశంలో రెండో అతిపెద్ద టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) మరోమారు రికార్డులకెక్కింది. భారత సరిహద్దు గ్రామమైన