• Home » Ladakh 

Ladakh 

Ladakh Protests: అట్టుడికిన లెహ్.. నలుగురు మృతి

Ladakh Protests: అట్టుడికిన లెహ్.. నలుగురు మృతి

రాష్ట్రహోదా డిమాండ్‌లో భాగంగా పలువురు కొద్దిరోజులుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తుండగా, తమ డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకు బుధవారంనాడు లద్దాఖ్ షట్‌డౌన్‌కు పిలుపునిచ్చారు.

Ladakh Statehood Row: రాష్ట్ర హోదా ఆందోళనలు హింసాత్మకం.. నిరాహార దీక్ష విరమించిన సోనం వాంగ్‌చుక్

Ladakh Statehood Row: రాష్ట్ర హోదా ఆందోళనలు హింసాత్మకం.. నిరాహార దీక్ష విరమించిన సోనం వాంగ్‌చుక్

లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించి, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు. ఇందువల్ల భూములు, ఉద్యోగాలు, కల్చరల్ ఐడెంటిటీకి పరిరక్షణ లభిస్తుందని అంటున్నారు.

Protest Erupts in Leh: లద్దాఖ్‌లో భగ్గుమన్న నిరసనలు.. తెరపైకి రాష్ట్ర హోదా డిమాండ్‌..

Protest Erupts in Leh: లద్దాఖ్‌లో భగ్గుమన్న నిరసనలు.. తెరపైకి రాష్ట్ర హోదా డిమాండ్‌..

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పట్నించి రాష్ట్ర హోదా పునరుద్ధరణకు డిమాండ్లు వినిపిస్తున్నాయి.

China: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్, లద్దాఖ్‌లో కొత్తగా రెండు కౌంటీలు.. భారత్ అభ్యంతరం

China: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్, లద్దాఖ్‌లో కొత్తగా రెండు కౌంటీలు.. భారత్ అభ్యంతరం

చైనాలోని హోటాన్ ప్రాంతంలో కొత్తగా రెండు కౌంటీల నిర్మాణానికి సంబంధించిన ప్రకటన కూడా తాము చూసామని, ఈ కౌంటీల్లో కొంత భాగం లద్దాఖ్ పరిధిలోకి వస్తుందని జైశ్వాల్ తెలిపారు.

Ladakh: డెమ్‌చోక్‌లో భారత బలగాల పెట్రోలింగ్ షురూ

Ladakh: డెమ్‌చోక్‌లో భారత బలగాల పెట్రోలింగ్ షురూ

అక్టోబర్ 21న భారత్, చైనా మధ్య బలగాల ఉపసంహరణ, పెట్రోలింగ్ పునరుద్ధణకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 29లోగా బలగాల ఉపసంహరణ పూర్తి కావాల్సి ఉండగా, ఇరువర్గాలు తమ మౌలిక సదుపాయాలను తొలగించి వెనక్కి మళ్లాయి.

India-China: లద్దాఖ్‌లో భారత్-చైనా బలగాల ఉపసంహరణ పూర్తి

India-China: లద్దాఖ్‌లో భారత్-చైనా బలగాల ఉపసంహరణ పూర్తి

ఇరుదేశాలు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామాగ్రిని వెనక్కి తీసుకున్నాయని, కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్‌ త్వరలోనే మొదలవుతుందని, ఇందుకోసం గ్రౌండ్ కమాండర్ల చర్చలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. గురువారం దీపావళి సందర్భంగా ఇరువర్గాలు మిఠాయిలు పంచుకుంటాయని వెల్లడించారు.

Kargil Vijay Diwas: నేడు కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం.. ప్రధాని మోదీ ద్రాస్‌లో పర్యటన

Kargil Vijay Diwas: నేడు కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం.. ప్రధాని మోదీ ద్రాస్‌లో పర్యటన

నేడు (జులై 26) కార్గిల్ విజయ్ దివస్(Kargil Vijay Diwas) 25వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) లడఖ్‌(Ladakh)లోని కార్గిల్‌లో పర్యటించనున్నారు. ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన రజతోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.

Ladakh: భారత్‌-చైనా సరిహద్దులో 108 కిలోల బంగారం సీజ్‌

Ladakh: భారత్‌-చైనా సరిహద్దులో 108 కిలోల బంగారం సీజ్‌

లద్దాఖ్‌లోని భారత్‌-చైనా సరిహద్దుకు సమీపంలో భారీగా స్మగ్లింగ్‌ చేస్తున్న బంగారం పట్టుబడింది.

Navya : లడాక్‌లో.. ఒంటరి ప్రయాణం

Navya : లడాక్‌లో.. ఒంటరి ప్రయాణం

గడ్డకట్టే చలి, ఇసుక గాలులు, కళ్లు తిరిగే లోయలు... ఇవేవీ ఆమెను వెనక్కి లాగలేదు. బండి జారి కింద పడినా...

CM Chandrababu: లడాఖ్ మృతులకు సీఎం చంద్రబాబు నివాళి

CM Chandrababu: లడాఖ్ మృతులకు సీఎం చంద్రబాబు నివాళి

లడాఖ్ టీ-72 యుద్ద ట్యాంక్ కొట్టుకుపోయిన ఘటనలో పలువురు సైనికులు వీర మరణం పొందారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్ అనే ముగ్గురు సైనికులు ఉన్నారు. సైనికుల మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి